Thursday, April 25, 2024

మొక్కలు నాటిన మల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్

- Advertisement -
- Advertisement -

మేడ్చల్: మేడ్చల్ జిల్లా మల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా హైదరాబాద్ నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన అనంతరం దేవేందర్ రెడ్డి ఎంపి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బొంతు శ్రీదేవి యాదవ్, స్వర్ణరాజ్, మాజీ కార్పొరేటర్ గొల్లురి అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News