Tuesday, April 16, 2024

యాదగిరిగుట్టలో వ్యక్తి హత్య…

- Advertisement -
- Advertisement -

Man Brutally Murdered in Yadagirigutta

యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లాలోని యదగిరిగుట్ట మండలం వంగపల్లిలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మద్యం మత్తులో అరేతోటి సీతయ్య తలపై కొండయ్య అనే వ్యక్తి రాడ్ తో కొట్టి హత్య చేశాడు. నిన్న రాత్రి మద్యం మత్తులో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. మృతుడు సీతయ్య స్వస్థలం ప్రకాశం జిల్లా కొండపిగా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. పరారీలో ఉన్న నిందితుడు కొండయ్య కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

Man Brutally Murdered in Yadagirigutta

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News