Saturday, April 20, 2024

భార్యను కర్రతో కొట్టి చంపి.. తాను ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

man commits suicide after killing wife in Nalgonda

నల్గొండ:  జిల్లాలోని నల్గొండ మండలం బుద్దారంలో ఆదివారం తెల్లవారుజామున దంపతులు మృతి కలకలం సృష్టించింది. భార్య రాములమ్మ(50)ను శామయ్య అనే భర్త కట్టెతో కొట్టి హత్యచేశాడు. భార్య చనిపోయిన అనంతరం పురుగులమందు తాగి శామయ్య(55) బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్త మార్చురీకి తరలించారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

man commits suicide after killing wife in Nalgonda

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News