Thursday, March 28, 2024

భవనంపై నుంచి దూకి వ్యాపారి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Man Commits suicide by jumping from building

హైదరాబాద్: సికింద్రాబాద్ వెస్ట్ మారెడ్ పల్లిలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి అపార్ట్ మెంట్ ఐదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని వ్యాపారి విక్రమ్ గా గుర్తించారు. కుటుంబ కలహాలే వ్యాపారి ఆత్మహత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

Man Commits suicide by jumping from building

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News