Friday, April 26, 2024

కరోనా భయం.. బావిలో దూకి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

man commits suicide by jumping into well in warangal

నర్సంపేట: వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేటలో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కోవిడ్ సోకిందనే భయంతో బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. యువకుడు నర్సంపేటలో మొబైల్ దుకాణం నడుపుతున్నాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. కరోనా లక్షణాలు ఉంటే ఆత్మహత్యలు కాదు, పరీక్షలు చేయించుకోవాలని అధికారులు చెబుతున్నారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో కోవిడ్ సోకిందని చాలా మందే ప్రాణాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.

man commits suicide by jumping into well in warangal

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News