Thursday, April 18, 2024

కామారెడ్డిలో వ్యక్తి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

man commits suicide in kamareddy district

గాంధారి: కామారెడ్డి జిల్లా గాంధారి మండలం మాధవపల్లిలో వ్యక్తి బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఉరేసుకుని పెద్దోళ్ల శివాజీ(32)బలవన్మరణానికి పాల్పడ్డారు. శివాజీ మృతికి భార్య, ఇందల్ వాయి ఎస్సై కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. శివాజీ మృతికి నిరసనగా మాధవపల్లి గ్రామస్థులు ఆందోళనకు దిగారు. కామారెడ్డి ఎస్పీ కార్యాలయంలో మృతుని భార్య కానిస్టేబుల్ గా పనిచేస్తుంది. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం మృతుని భార్య సంతోషి, అత్తామామలను అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేయడంతో మృతుని బంధువులు ఆందోళన విరమించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News