Thursday, April 18, 2024

జైకేసారంలో వ్యక్తి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

man committed suicide in Choutuppal

చౌటుప్పల్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం జైకేసారంలో వ్యక్తి బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. కరోనా లక్షణాలతో బాధపడుతున్న స్వామి(38) బలవన్మరణానికి పాల్పడ్డాడు. కొన్ని రోజుల క్రితం స్వామి భార్య, కుమారుడికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ క్రమంలోనే ఆయన రెండు సార్లు పరీక్షలు చేయించుకున్నాడు. అందులో స్వామికి నెగిటివ్ వచ్చింది. మరణానంతరం మరోసారి పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్ తెలింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

man committed suicide in Choutuppal

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News