Friday, March 29, 2024

ప్రాణం తీసిన సెల్ఫీ మోజు….

- Advertisement -
- Advertisement -

మిడ్జిల్: మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం అయ్యవారిపల్లి గ్రామ సమీపంలో దుందుభి నది చెక్ డ్యామ్ వద్ద సెల్ఫీ దిగుతూ ప్రమాదవశాత్తూ జారిపడి ఓ యువకుడు మృతి చెందాడు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం… శివరామకృష్ణ (22) అనే యువకుడు సెల్ఫీ దిగుతూ పమాదవశాత్తూ జారిపడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీసినట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News