Wednesday, April 24, 2024

ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతి

- Advertisement -
- Advertisement -

బిచ్కుంద: మండలంలోని పుల్కల్ గ్రామానికి చెందిన శంకర్ (46) ప్రతి రోజు లాగే కాల కృత్యాలకు వెళ్లి చెరువులో ప్రమాదవశాత్తు పడి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదవశాత్తు నీటిలో పడిపోవడంతో ఈత రాక మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతుని భార్య వీణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News