Friday, April 26, 2024

ఉరి వేసుకుని వ్యక్తి మృతి

- Advertisement -
- Advertisement -

 

కామారెడ్డి జిల్లాకు చెందిన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మేడ్చల్ జిల్లాలో చోటు చేసుకుంది. ఎస్ఐ చంద్రశేఖర్  తెలిపిన వివరాల ప్రకారం బిబిపేట్ కు చెందిన కే. రవీందర్ 30- 2017లో కానిస్టేబుల్ గా ఎంపికయ్యారు. అయితే విధుల్లో నిర్లక్ష్యం వహించడం వల్ల రవీందర్ ను ఉద్యోగం నుంచి తొలగించారు. రవీందర్ భార్యతో కలిసి హైదరాబాద్ అకింపేటలో జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం సమీపంలో ఉన్న అడవిలో చెట్టుకు చున్నితో ఉరేసుకొని చనిపోయాడు. కాగా సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News