- Advertisement -
హైదరాబాద్: మేడ్చల్ జిల్లాలోని పేట్ బషీరాబాద్ పరిధిలోని దూలపల్లిలో శుక్రవారం విషాదం చోటుచేసుంది. పెట్రోల్ బంక్ లో కంటైనర్ దూసుకెళ్లి వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పెట్రోల్ బంక్ లో వాహనాలకు గాలి నింపుతుండగా ఈ ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. పూర్తి సమాచారం ఇంకాతెలియాల్సిఉంది.
Man dies after crashing into container at medchal
- Advertisement -