Friday, April 26, 2024

జమ్మికుంటలో దారుణ ఘటన..

- Advertisement -
- Advertisement -

Man Killed in Jammikunta

కరీంనగర్‌: జిల్లాలోని జమ్మికుంట మండలంలో దారుణం సంఘటన చోటుచేసుకుంది. మండలంలోని విలాసాగర్ గ్రామానికి చెందిన సిరిసేటి సంతోష్ కుమార్(42) అనే వ్యక్తిని గ్రామ సమీపంలో గుర్తుతెలియని దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. దీంతో సంతోష్ కుమార్ మృతిచెందాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసలు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Man Killed in Jammikunta

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News