Friday, April 19, 2024

ప్రాణం తీసిన డ్రంక్ అండ్ డ్రైవ్

- Advertisement -
- Advertisement -

Man Killed in Road Accident At Hyderabad

హైదరాబాద్: వనస్థలిపురం పరిధిలోని హస్తినాపురంలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ఓ కారు ట్రాఫిక్ సిగ్నల్ స్తంభాన్ని ఢీకొని డివైడర్ పై నుంచి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో సందీప్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో యువకుడు పరారీలో ఉండగా, ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులో డ్రైవింగ్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

Man Killed in Road Accident At Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News