Tuesday, April 23, 2024

గండిమైసమ్మలో వ్యక్తి హత్య

- Advertisement -
- Advertisement -

Man Murdered in Gandimaisamma Medchal

మేడ్చల్ మల్కాజిగిరి: జిల్లాలోని దుండిగల్ పరిధి గండిమైసమ్మలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. దుండగులు గదిలోనే వ్యక్తిని తలపై కొట్టి హత్య చేశారు. మృతుడిని శివ(43)గా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. పాత కక్ష్య నేపథ్యంలోనే ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది.

Man Murdered in Gandimaisamma Medchal

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News