Wednesday, April 24, 2024

పుల్సుమామిడి వాగులో కొట్టుకుపోయి వ్యక్తి గల్లంతు..

- Advertisement -
- Advertisement -

వికారాబాద్: బంగాళఖాతంలో ఏర్పడిన గులాబ్ తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుంది. వికారాబాద్ జిల్లాలోనూ నిన్న భారీ వర్షం కురిసింది. దీంతో వికారాబాద్ మండలంలో పొంగిపొర్లుతున్న పుల్సుమామిడి వాగులో ఓ వ్యక్తి కొట్టుకుపోయారు. పుల్సుమామిడి గ్రామానికి చెందిన 7వ వార్డు నెంబర్ ఇషాక్ పాషగా అనుమానిస్తున్నారు. ఇసాక్ పాష(26) మోటార్ బైకు మెకానిక్ గా పనిచేస్తున్నాడు. రెండు నెలల క్రితం ఇసాక్ పాష భార్య సమీనా బేగం ఇద్దరు కవల పిల్లలకు జన్మించారు. ప్రస్తుతం అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Man washed out at Pulusumamidi vagu in Vikarabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News