Thursday, April 25, 2024

ఎదురుకాల్పుల్లో మావోయిస్టు మృతి

- Advertisement -
- Advertisement -

Maoist dead in Encounter

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లాలో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. ఛోటెడోంగర్ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారని సమాచారం రావడంతో డిఆర్‌జి జవాన్లు గాలింపు చర్యలు చేపట్టాయిం. జవాన్ల రాకను పసిగట్టిన మావోయిస్టులు కాల్పుల్లో జరపడంతో ఆత్మరక్షణార్థం జవాన్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందినట్టు భద్రతా బలగాలు గుర్తించాయి. అతడి పేరు కమాండర్ సాకేత్‌గా గుర్తించినట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News