Home ఖమ్మం మందుపాతర పేల్చిన మావోలు జిల్లాలుఖమ్మంతాజా వార్తలువార్తలురాష్ట్ర వార్తలు మందుపాతర పేల్చిన మావోలు June 26, 2016 Facebook Twitter Google+ Pinterest WhatsApp ఖమ్మం : పాతచర్లలో మావోయిస్టులు మందుపాతర పేల్చారు. రహదారిపై ఖమ్మం జిల్లా కమిటీ పేరిట మావోయిస్టులు గోడపత్రాలు అంటించారు. తెలంగాణ బంద్ను జయప్రదం చేయాలని మావోయిస్టులు ప్రజలకు పిలుపునిచ్చారు.