Thursday, March 28, 2024

నాలుగో వికెట్ కోల్పోయిన భారత్.. మయాంక్ శతకం

- Advertisement -
- Advertisement -

ముంబై: వాంఖడే స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌ జట్టుతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. నిలకడగా ఆడుతున్న శ్రేయస్ అయ్యర్(18)ను కివీస్ స్పిన్న అజాజ్ పటేల్ పెవిలియన్ పంపించాడు. అంతకుముందు ఒకే ఓవర్లలో పుజారా(0), కెప్టెన్ విరాట్ కోహ్లీ(0)లను ఔట్ చేసిన అజాజ్ టీమిండియాను దెబ్బ కొట్టాడు. మరోవైపు ఓపెనర్ మయాంక్ అగర్వాల్ కివీస్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ శతకం బాదాడు. ప్రస్తుతం భారత్ 53 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. క్రీజులో మయాంక్ అగర్వాల్(101), సాహా(16)లు ఆడుతున్నారు.

Mayank Agarwal hit Century against NZ in 2nd Test

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News