Tuesday, March 19, 2024

మయాంక్ ఔట్… ఇండియా 308/7

- Advertisement -
- Advertisement -

Mayank agarwal out in Ind vs NZ

ముంబయి: వాంఖేడ్ స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ రెండో రోజు టీమిండియా 103 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 308 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. మయాంక్ అగర్వాల్ 150 పరుగులు చేసి అజాజ్ పటేల్ బౌలింగ్‌లో టామ్ బ్లండెల్‌కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. ఏడో వికెట్‌పై మయాంక్, అక్షర పటేల్ 67 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అక్షర పటేల్ హాఫ్ సెంచరీ చేశాడు. ప్రస్తుతం క్రీజులో అక్షర పటేల్(50), జయంత్ యాదవ్ (1) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. న్యూజిలాండ్ బౌలర్ అజాజ్ పటేల్ ఒక్కడే ఏడు వికెట్లు తీశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News