Thursday, April 18, 2024

ఎమర్జెన్సీ… డ్రోన్లతో మెడిసిన్ పంపించారు… (వీడియో)

- Advertisement -
- Advertisement -

 కామారెడ్డి: జలదిగ్బంధంలో ఉన్న పిట్లం మండలం కుర్తి గ్రామానికి ప్రజాప్రతినిధులు, అధికారులు అత్యవసరంగా  మెడిసిన్  పంపించారు. కుర్తి గ్రామ సమీపంలో వాగు పొంగి పొర్లడంతో  ఆ గ్రామానికి రాకపోకలు లేకపోవడంతో డ్రోన్ సహాయంతో ఆ గట్టు నుంచి మందులు పంపించారు. సమయానికి మందులు సరఫరా చేసినందుకు అధికారులకు గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News