Saturday, April 20, 2024

రోశయ్య మృతిపట్ల మంత్రి కెటిఆర్ సంతాపం

- Advertisement -
- Advertisement -

Minister KTR mourns death of Konijeti Rosaiah

హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతిపట్ల రాష్ట్ర మంత్రి కెటిఆర్ సంతాపం తెలిపారు. రోశ‌య్య శనివారం ఉదయం క‌న్నుమూసిన సంగతి తెలిసిందే. కొణిజేటి రోశ‌య్య మ‌ర‌ణం బాధాక‌ర‌మ‌ని కెటిఆర్ ట్వీట్‌ చేశారు. ఓ సంద‌ర్భంలో రోశ‌య్య‌తో దిగిన ఫోటోల‌ను మంత్రి త‌న ట్వీటర్ ఖాతాలో పోస్టు చేశారు. రోశ‌య్య ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని కోరుకుంటున్నారన్నారు. వారి కుటుంబ‌స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతిని తెలియ‌జేస్తున్న‌ట్లు మంత్రి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News