Thursday, April 25, 2024

సిరిసిల్లలో మంత్రి కెటిఆర్ పర్యటన

- Advertisement -
- Advertisement -

Minister KTR visited to Rajanna Sircilla

రాజ‌న్న సిరిసిల్ల: సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో ఐటి, మున్సిపల్‌ శాఖల మంత్రి కెటిఆర్‌ సోమవారం పర్యటిస్తున్నారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఇల్లంతకుంట మండలంలోని మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. మండలంలోని వివేకానంద విగ్రహం దగ్గర సెంట్రల్‌ లైటింగ్‌ సిస్టం, బస్టాండ్‌ వద్ద మహిళా సంఘ భవనం, తాసిల్‌ నూతన కార్యాలయ భవనం, రైతువేదిక, కూరగాయల సంతను ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎంఎల్ఎ ర‌స‌మ‌యి బాలకిష‌న్‌, న్యాఫ్స్‌కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావుతో పాటు త‌దిత‌రులు పాల్గొన్నారు. అనంతరం అక్కడే నిర్వహించే బహిరంగ సభలో కెటిఆర్‌ ప్రసంగిస్తారు.

Minister KTR visited to Rajanna Sircilla

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News