- Advertisement -
సముద్ర ఇసుక తెన్నలపై కెటిఆర్ శైలిమ సైతిక చిత్రం
హైదరాబాద్: హృదయాంతరంగాల్లోని భావాలకు అవదులు లేవు. సందర్భాను సారంగా కళాకారులు తనలో అంతర్లీనమైన భావాలను ప్రదర్శిస్తుంటారు. ఎళ్లలు లేని అభిమానాన్ని చాటుతుంటారు. ఈ నేపథ్యంలో ఓ కళాకారుడు సముద్రం ఇసుక తెన్నలపై నిర్మించిన కెటిఆర్ శైలిమ సైతిక శిల్పం పలువురుని ఆకట్టుకుంటుంది. రాష్ట్ర మంత్రి,టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు, శైలిమ పెళ్లిరోజును పురష్కరించుకుని శుక్రవారం సైతిక శిల్పకారుడు, కెటిఆర్ సేవాసమితి అధ్యక్షుడు ఎంఎ ముజీబ్ ఒడిశాపూరిలోని సముద్రతతీరాన ఇసుక తెన్నలపై కెటిఆర్ దంపతుల సైతిక శిల్పాన్ని మలిచారు. అన్న కెటిఆర్ వదిన శైలిమ మరెన్నో పెళ్లి రోజులు జరుపుకోవాలని అకాంక్షించారు. పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపారు.
- Advertisement -