Friday, April 19, 2024

ప‌రాగ్ అగ‌ర్వాల్‌కు మంత్రి కెటిఆర్ శుభాకాంక్ష‌లు

- Advertisement -
- Advertisement -

Minister KTR wishes Twitter CEO Parag Agarwal

హైదరాబాద్: సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్ సంస్థకు నూతన సీఈవో పరాగ్ అగర్వాల్ కు రాష్ట్ర ఐటి,పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ అభినందనలు తెలిపారు. దిగ్గజ సంస్థలను పేర్కొంటూ వాటిలో కామన్ ఏంటి? అంటూ కెటిఆర్ ఆసక్తికర కామెంట్ రాశారు. ”సిలికాన్ వ్యాలీలో ప్రముఖ సంస్థలకు భారతీయులే సీఈవోలు. మైక్రోసాఫ్ట్, గూగుల్ అడోబ్, ఐబిఎంకు భారతీయులే సీఈవోలు. దిగ్గజ సంస్థలను పేర్కొంటూ వాటిలో కామన్ ఏంటి? అంటూ కేటీఆర్ ఆసక్తికర కామెంట్ రాశారు తాజాగా మరో కంపెనీకి భారతీయుడే సీఈవో కావడం గర్వకారణం” అని మంత్రి కెటిఆర్ మంగళవారం ట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News