Thursday, April 25, 2024

మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు మాతృవియోగం

- Advertisement -
- Advertisement -

మహబూబ్‌నగర్‌:మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాతృమూర్తి శాంతమ్మ కన్నుమూశారు. హైదరాబాద్‌లో శుక్రవారం రాత్రి గుండెపోటుతో ఆమె తుదిశ్వాస విడిచారు. శనివారం సాయంత్రం ఆమె అంత్యక్రియలను మహబూబ్ నగర్ పట్టణంలోని వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. శాంతమ్మ మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కాగా, మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ తండ్రి నారాయణ గౌడ్‌ ఈ ఏడాది ఫిబ్రవరి 14న మరణించిన విషయం తెలిసిందే.

minister Srinivas goud’s mother passes away

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News