Thursday, April 25, 2024

పసికందును పొదల్లో పడేసి.. బావిలో దూకిన బాలిక

- Advertisement -
- Advertisement -

Minor Girl Suicide after blessed a baby in Kamareddy

కామారెడ్డి: జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. పసి బిడ్డను పొదల్లో వదిలేసి బావిలో దూకి బాలిక ఆత్మహత్య చేసుకుంది. 16 ఏళ్లకే బిడ్డకు జన్మనిచ్చిన మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. దుర్గం చెరువు సమీపంలోని పొద్దల్లో పడి ఉన్న మగ శిశువును చూసిన స్థానికుల సమాచారం మేరకు ఆంబులెన్స్ సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకుని శిశువును ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం శిశువు ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. పెళ్లి చేసుకోకుండా మోసం చేయడంతో ఓ మైనర్ బాలిక బిడ్డకు జన్మనిచ్చి మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.

Minor Girl Suicide after blessed a baby in Kamareddy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News