Friday, April 19, 2024

రాష్ట్రపతితో మిజోరం గవర్నర్ హరిబాబు భేటీ

- Advertisement -
- Advertisement -

Mizoram Governor Haribabu meets President

న్యూఢిల్లీ : మిజోరం గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు శనివారం రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్‌ను రాష్ట్రపతి భవన్‌లో కలుసుకున్నారు. గత సోమవారం మిజోరం పోలీసులు అస్సోం పోలీసులపై కాల్పులు జరపడం , దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన నేపథ్యంలో ఈ సమావేశం జరగడం ప్రాథాన్యతను సంతరించుకుంది. మిజోరం పోలీసుల కాల్పుల వల్ల అస్సోం పోలీసులు, ఒక పౌరుడు మొత్తం ఆరుగురు మృతి చెందారు. ఎస్‌పితో పాటు మరో 50 మంది గాయపడ్డారు.

Mizoram Governor Haribabu meets President

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News