Friday, March 29, 2024

కరోనా లక్షణాలు తీవ్రం.. నిమ్స్ లో చేరిన ఇల్లందు ఎంఎల్ఎ

- Advertisement -
- Advertisement -

MLA Haripriya naik who joined NIMS

 

హైదరాబాద్ : కరోనా లక్షణాలు తీవ్రంకావడంతో ఇల్లందు ఎంఎల్ఎ హరిప్రియ నాయక్ హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చేరారు. ఈనెల మూడవతేదీన ఆమెకు కరోనా నిర్ధారణ కాగా.. అప్పటి నుండి హోంఐసోలేషన్ లో ఉంటున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని హైదరాబాద్ నిమ్స్ వైద్యులు చెబుతున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News