Saturday, April 20, 2024

ఎంఎల్‌ఎ బండ్ల కృష్ణ మోహన్ రెడ్డికి పితృవియోగం

- Advertisement -
- Advertisement -

MLA Krishna mohan reddy father passed away

జోగులాంబ గద్వాల: ఎంఎల్‌ఎ బండ్ల కృష్ణ మోహన్ రెడ్డికి పితృవియోగం కలిగింది. కృష్ణ మోహన్ రెడ్డి తండ్రి వెంకట్రామిరెడ్డి గురువారం కన్నుమూశారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు స్వగ్రామం ధరూర్ మండలం బురేడిపల్లిలో అంతిమ సంస్కారాలు జరుగుతాయి. వెంకట్రామిరెడ్డి మృతిపట్ల సిఎం కెసిఆర్ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News