Thursday, April 25, 2024

బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే

- Advertisement -
- Advertisement -

చేగుంట: బాధిత కుటుంబ సభ్యులను దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు పరామర్శిం చారు. మంగళవారం రోజున చేగుంట మండలం రుక్మాపూర్ గ్రామానికి చెందిన నీలి వెంకటయ్య మరణించిన విషయం తెలుసుకున్న దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు గ్రామానికి చేరుకుని బాదిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ అద్యక్షులు చింతల భూపాల్,మాజీ ఎంపీపీ కరన పాండు,మాజీ సర్పంచులు వెంకటస్వామి, నాగభూశనం ,మాజి ఎంపీటీసీ హరిశంకర్,నాయకులు గణేష్,రఘుపతి,తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News