Friday, April 26, 2024

ఆ జిల్లాల స్థానిక సంస్థల ఎంఎల్‌సి ఎన్నికల నామినేషన్లలో వివాదం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నిజామాబాద్, వరంగల్ జిల్లాల స్థానిక సంస్థల ఎంఎల్‌సి ఎన్నికల నామినేషన్లలో వివాదం నెలకొంది. స్వతంత్య్ర అభ్యర్థి కోటగిరి శ్రీను తమ సంతకాలు ఫోర్జరీ చేశాడని నందిపేట ఎంపిటిసి నవనీత నిజామాబాద్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. వరంగల్ ఎన్నికల అధికారి, కలెక్టర్‌కు ఎంపిటిసి, కౌన్సిలర్లు ఫిర్యాదు చేశారు. పోలీస్ స్టేషన్‌లోనూ ఎంపిటిసి, కౌన్సిలర్లు ఫిర్యాదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News