Thursday, April 25, 2024

వైసిపి అక్రమాలకు పాల్పడుతోంది: రామకృష్ణ

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఎంఎల్‌సి ఎన్నికలలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టయినా గెలివాలని వైసిపి చూస్తోందని సిపిఐ నేత రామకృష్ణ మండిపడ్డారు. ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికలలో వైసిపి అక్రమాలకు పాల్పడుతోందని విమర్శించారు. పిడిఎఫ్ అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఓటు ఇవ్వాలని, టిడిపికి రెండో ప్రాధాన్యత ఓటు వేయాలని ఓటర్లను కోరారు. మార్చి 13న ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా స్థానిక సంస్థల కోటా నాలుగు, మూడు పట్టభద్రులు, రెండు ఉపాధ్యాయ ఎంఎల్‌సి స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News