Friday, April 19, 2024

లక్ష్మి నర్సింహ స్వామి ఆలయంలో కవిత పూజలు

- Advertisement -
- Advertisement -

నందిపేట్: నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం సిహెచ్ కొండూరులోని లక్ష్మి నర్సింహ స్వామి ఆలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ఎంఎల్సీ కవిత పూజలు చేశారు. లక్ష్మీ నర్సింహస్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని కవిత తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌ఎలు జీవన్‌రెడ్డి, గువ్వల బాలరాజు, జడ్పి చైర్మన్ దాదాన్నగారి విఠల్ రావు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News