Friday, March 29, 2024

సింగరేణి కార్మికులకు ఎంఎల్‌సి కవిత శుభాకాంక్షలు

- Advertisement -
- Advertisement -

MLC Kavitha wishes to Singareni workers

హైదరాబాద్: సింగరేణి 131వ ఆవిర్భావదినోత్సవం సందర్భంగా ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత సింగరేణి కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ మకుటుం, నల్ల బంగారం ,సిరిల సింగారం అంటూ కవిత ట్విట్టర్ వేదికగా పోస్టుచేశారు. పుడమిపొరల్లో నుంచి నల్లబంగారాన్ని వెలికితీస్తున్న కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. దేశ పారిశ్రమిక రంగానికి జవసత్వాలను, దక్షిణాది రాష్ట్రాలకు వెలగు రేఖలను పంచుతూ,తెలంగాణకే తలమానికంగా సింగరేణి నిలిచిందని ట్విట్టర్‌లో కవిత పోస్టు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News