Saturday, April 20, 2024

ఫిబ్రవరి 13న మోదీ రాక..

- Advertisement -
- Advertisement -

ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన ఖరారైంది. ఫిబ్రవరి 13న మోదీ హైదరాబాద్ కు రానున్నారు. సికింద్రబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం పరేడ్ గ్రౌండ్ లో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు. జనవరి 15న వందేభారత్ రైలు ప్రారంభోత్సవానికే ప్రధాని రావాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల పర్యటన రద్దు అయింది. దీంతో రైలును వర్చ్యువల్ గా ప్రారంభించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News