Wednesday, April 24, 2024

కరోనాతో ప్రజాగాయకుడు నిస్సార్ మృతి

- Advertisement -
- Advertisement -

Mohammed Nissar Dies with corona

 

హైదరాబాద్: కరోనాతో ప్రజా గాయకుడు నిస్సార్ మహమ్మద్ కన్నుమూశారు. గాంధీ ఆస్పత్రిలో కరోనా వైరస్ తో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం ఆయన చనిపోయారు. నిస్సార్ తెలంగాణ గుండె చప్పుళ్లను తన పాటలతో వెలుగెత్తి చాటాడు. తెలంగాణ జానపద కళారూపాలను తలపోస్తూ వలపోసిన వాగ్గేయకారుడు నిస్సార్. ఇటీవలే కరోనా వైరస్ సృష్టించిన విలయంపై నిస్సార్ పాట రాశారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సుద్దాల గ్రామంలో జన్మించారు. ఆర్‌టిసి కండక్టర్, డిపో కంట్రోలర్‌గా పని చేయడంతో తెలంగాణ ఉద్యమ సాధనలో భాగంగా అనేక ధూంధాంలు నిర్వహించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News