Thursday, March 28, 2024

మోహన్ బాబు సోదరుడు కన్నుమూత..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రముఖ టాలీవుడ్ సీనియర్ హీరో మోహన్ బాబు సోదరుడు రంగస్వామి నాయుడు(63) కన్నుమూశారు. బుధవారం గుండెపోటుతో తిరుపతిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్సపొందుతూ మృతిచెందారు. స్వతహాగా రైతు అయిన రంగస్వామి నాయుడు తిరుపతిలో నివాసముంటున్నారు.ఆయన భార్య పేరు కాంతమ్మ. రంగస్వామి నాయుడు అంత్యక్రియలు గురువారం తిరుపతిలో నిర్వహించనున్నారు.

Mohan Babu’s Brother Rangaswamy Naidu passed away

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News