ఢిల్లీ: భారత దేశంలోని ఢిల్లీ, ముంబయి, చెన్నై మహా నగరాలలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. ఒక్క ముంబయిలో కరోనా కేసుల సంఖ్య 25 వేలకు చేరుకోగా 882 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మహారాష్ట్రలో 41 వేలకు పైగా కరోనా కేసులుండగా 1454 మంది చనిపోయారు. ఢిల్లీలో ఒక్క రోజే 660 కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఢిల్లీలో 12,319 కరోనా కేసులుండగా 208 మంది మృతి చెందారు. తమిళనాడు, గుజరాత్, ఢిల్లీలో 12 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం భారత దేశంలో కరోనా రోగుల సంఖ్య 1.19 లక్షలకు చేరుకోగా 3600 మంది మరణించారు. ప్రపంచంలో కరోనా కేసులు 52.13 లక్షలకు చేరుకోగా 3.34 లక్షల మంది మరణించారు. ఒక్క అమెరికాలో 16.21 లక్షల మందికి కరోనా వైరస్ వ్యాపించగా 96 వేల మంది మృతి చెందారు. న్యూయార్క్ నగరంలో కరోనా విలయతాండవం సృష్టిస్తోంది. ఒక్క న్యూయార్క్ నగరంలో 3.66 లక్షల మందికి కరోనా వైరస్ వ్యాపించగా దాదాపుగా 29 వేల మంది చనిపోయారు.
రాష్ట్రాల వారిగా కరోనా వివరాలు:
రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు | బాధితులు | చికిత్స పొందుతున్నవారు | కోలుకున్నవారు | మృతులు |
---|---|---|---|---|
మహారాష్ట్ర | 41,642 | 28,462 | 11,726 | 1,454 |
తమిళనాడు | 13,967 | 7,590 | 6,282 | 95 |
గుజరాత్ | 12,910 | 6,649 | 5,488 | 773 |
|
12,319 | 6,214 | 5,897 | 208 |
|
6,281 | 2,587 | 3,542 | 152 |
|
5,981 | 2,866 | 2,844 | 271 |
|
5,515 | 2,173 | 3,204 | 138 |
|
3,197 | 1,745 | 1,193 | 259 |
|
2,667 | 881 | 1,731 | 55 |
|
2,028 | 170 | 1,819 | 39 |
|
1,987 | 1,407 | 571 | 9 |
|
1,710 | 1,080 | 588 | 41 |
|
1,699 | 618 | 1,036 | 45 |
|
1,620 | 1,620 | 0 | 0 |
|
1,449 | 745 | 684 | 20 |
ఒడిశా | 1,189 | 789 | 393 | 7 |
హర్యానా | 1,031 | 336 | 681 | 14 |
కేరళ | 691 | 177 | 510 | 4 |
|
308 | 169 | 136 | 3 |
|
218 | 37 | 178 | 3 |
అస్సాం | 211 | 149 | 55 | 4 |
|
175 | 27 | 148 | 0 |
హిమాచల్ ప్రదేశ్ | 152 | 90 | 55 | 4 |
ఉత్తరాఖండ్ | 146 | 92 | 53 | 1 |
|
132 | 73 | 59 | 0 |
గోవా | 52 | 45 | 7 | 0 |
లడఖ్ | 44 | 1 | 43 | 0 |
|
33 | 0 | 33 | 0 |
|
25 | 23 | 2 | 0 |
|
23 | 13 | 10 | 0 |
|
14 | 1 | 12 | 1 |
|
1 | 0 | 1 | 0 |
|
1 | 0 | 1 | 0 |
|
1 | 0 | 1 | 0 |
|
1,19,419 | 66,829 | 48,983 | 3,600 |