Friday, April 19, 2024

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

- Advertisement -
- Advertisement -

తిరుపతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. స్వామివారి సర్వదర్శనం కోసం భారీగా భక్తులు వస్తుండడంతో 23 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. తిరుమలలో ఆదివారం శ్రీవారిని 78, 818 మంది భక్తులు దర్శించుకున్నారు. తిరుమలలో శ్రీవారికి 39076 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. తిరుమలలో ఆదివారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.66 కోట్లుగా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News