Saturday, April 20, 2024

కాలువలో దూకిన తల్లీకూతుళ్లు

- Advertisement -
- Advertisement -

Mother Daughter commit suicide

 

జగిత్యాల: తల్లీకూతుళ్లు ఆత్మహత్య చేసుకున్న సంఘటన జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం ఆత్మనగర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. కుటుంబంలో కలహాలు చెలరేగడంతో తల్లి వనజ(28), తన కూతురు శాన్వి(06)తో కలిసి కాలువలో దూకింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను బయటకు తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News