Saturday, April 20, 2024

కుమారుడి మృతిని తట్టుకోలేక తల్లి కన్నుమూత

- Advertisement -
- Advertisement -

mother died unable to bear the death of her son

రంగారెడ్డి: జిల్లాలోని శంషాబాద్ మండలం నానాజీపూర్ లో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. కుమారుడి మృతిని తట్టుకోలేక గుండెపోటుతో తల్లి జంగమ్మ(70) మృతి చెందింది. కరోనా కుమారుడు మాణిక్యం కన్నుమూశాడు. దీంతో స్థానికంగా విషాద చాయాలు అలుముకున్నాయి. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News