Wednesday, April 24, 2024

కుమారుడిని చంపి.. పురుగులమందు తాగిన తల్లి

- Advertisement -
- Advertisement -

Mother killed her two year old son in Kurnool district

అమరావతి: కుటుంబకలహాలతో ఓ తల్లి తన రెండేళ్ల కుమారుడిని గొంతుకోసం చంపిన దారుణ సంఘటన కర్నూలు జిల్లాలోని రుద్రవరంలో చోటుచేసుకుంది. కుమారుడిని చంపి.. తల్లి మౌనిక పురుగులమందు తాగింది. గమనించిన స్థానికులు మౌనికను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాలే ఈ దారుణానికి కారణమని స్థానికులు తెలిపారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Mother killed her two year old son in Kurnool district

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News