Friday, April 19, 2024

తాగినమైకంలో రెండేండ్ల బిడ్డను చంపిన తల్లి

- Advertisement -
- Advertisement -

Attack on couple for Equal property rights to daughters

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం రామన్నగూడలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. కసాయి తల్లి కన్న కుమారుడిని కడతేర్చింది. తాగిన మైకంలో రెండేండ్ల బిడ్డను తల్లి గొంతు నులిమి హత్య చేసింది. గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News