- Advertisement -
వరంగల్ రూరల్: ఎంపి, ఎంఎల్ఎల అభివృద్ధి నిధులను కరోనా వైద్య సదుపాయాల కోసం ఖర్చు చేయాలని ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు. కరోనా నియంత్ర, వైద్య సదుపాయాలపై అధికారులతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామాల్లో పారిశుద్ధ్యంపై కలెక్టర్లు దృష్టి సారించాలన్నారు. జిల్లా కేంద్రాల్లో వైద్యకళాశాలలో సౌకర్యాలు మెరుగుపరచాలని తెలిపారు. కరోనాపై ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కల్లాలు, గోదాములు, రైతు వేదికలు, మూడు నెలల్లోగా పూర్తి చేయాలన్నారు.
- Advertisement -