- Advertisement -
కరీంనగర్: చొప్పదండి మండలంలోని వెదురు గట్ట గ్రామంలో రాష్ట్ర ఐటి పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదినం సందర్భంగా, గ్రామంలోని ఫారెస్ట్ లో కోటి వృక్షం లో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రకృతి ప్రేమికుడు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొననున్నారు.
- Advertisement -