Thursday, March 28, 2024

గుండాలలో కరోనాతో ఎంపిడిఒ మృతి

- Advertisement -
- Advertisement -

MPDO dead with corona virus in Bhadradri kothagudem

 

భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం ఎంపిడిఒ గంట వెంకటరావు(47) కన్నుమూశారు. మూడు రోజుల క్రితం కరోనా వైరస్ సోకడంతో హోం ఐసోలేషన్ లో ఉండి చికిత్స తీసుకుంటున్నాడు. ఎంపిడిఒ అస్వస్థతకు గురికావడంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలిస్తుండగా తుదిశ్వాస విడిచారు. ఎంపిడిఒ మృతిపట్ల పలువురు అధికారులు, మండల పరిషత్ కార్యాలయం సిబ్బంది, రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News