Friday, March 29, 2024

మొక్కలు నాటిన మిసెస్ ఇండియా సుహాసిని

- Advertisement -
- Advertisement -

Mrs India Suhasini Participate in Green India Challenge

గ్రీన్ ఇండియా ఛాలెంజ్

హైదరాబాద్ : రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా జూబ్లీహిల్స్ జిహెచ్‌ఎంసి పార్క్‌లో మిసెస్ ఇండియా సుహాసిని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సుహాసిని మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటాలని కోరారు. అనంతరం ఆర్‌జె.సునీత, నిరూపమ, విశాల్ ముగ్గురికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News