Saturday, April 20, 2024

ఐపిఎల్: బౌలింగ్ ఎంచుకున్న ముంబయి

- Advertisement -
- Advertisement -

Mumbai win the toss and chose to bowl

 

దుబాయ్‌: ఐపిఎల్-13 సీజన్ లో భాగంగా జరుగుతున్న లీగ్ మ్యాచ్ లలో మరో రసవత్తర పోరుకు రంగం సిద్దమైంది. కొద్దిసేపట్లో ప్రారంభంకానున్న మ్యాచ్ లో చెన్నై, ముంబయి జట్లు ఢీకొనబోతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబయి బౌలింగ్ ఎంచుకుంది. గత మ్యాచ్ లో పంజాబ్ తో డబుల్ సూపర్ ఓవర్ తో ఓటమిని చవిచూసిన ముంబయి, ఈ మ్యాచ్ లో గెలవాలని భావిస్తోంది.

ముంబయి: డికాక్, తివారి, సూర్యకుమార్, ఇషాన్ కిషన్, పొలార్డ్(కెప్టెన్), హార్ధిక్ పాండ్య, కృనాల్ పాండ్య, కౌల్టర్ నైల్, రాహుల్ చాహర్, బౌల్ట్, బుమ్రా.

చెన్నై: సామ్ కరన్, డుప్లెసిస్, రుతురాజ్, రాయుడు, జగదీశన్, ఎంఎస్ ధోనీ(కెప్టెన్), జడేజా, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, ఇమ్రాన్ తాహిర్, హేజిల్ వుడ్.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News