Thursday, March 28, 2024

హైకోర్టును ఆశ్రయించిన ఇల్లందు మున్సిపల్ కౌన్సిలర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  అవిశ్వాస తీర్మానం కోసం నోటీసు ఇచ్చిన అంశాలతో శుక్రవారం కౌన్సిలర్ కొండపల్లి సరిత హైకోర్ట్ లో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. 15మంది కౌన్సిలర్స్ అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన జిల్లా కలెక్టర్ స్పందించడం లేదని పిటిషన్ లో ఆమె పేర్కొన్నారు.

మున్సిపల్ యాక్ట్ ప్రకారం అవిశ్వాస తీర్మానంపై కలెక్టర్ చర్యలు తీసుకోవాలని విన్నపం చేశారు. అసమ్మతి వర్గం కౌన్సిలర్స్ తో  బిఆర్ఎస్ నేతల చర్చలు ఫలించకపోవడంతో మున్సిపల్ చైర్మన్ రాజీనామా కోరుతూ 12 రోజులుగా  11 మంది కౌన్సిలర్స్ క్యాంపులోనే ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News