- Advertisement -
కాన్బెర్రా: ఆస్ట్రేలియాలో జరిగిన రోడ్డుప్రమాదంలో నాగర్ కర్నూల్ జిల్లా యువతి మృతి చెందింది. ఆస్ట్రేలియాలో వంగూరు మండలం దిండిచింతపల్లికి చెందిన రక్షిత (22) బైక్ పై వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయింది. ఆమె ఆస్ట్రేలియాలో ఎంఎస్ చదువుతోంది. యువతి తండ్రి వెంకట్ రెడ్డి రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగిగా గుర్తించారు. ఈ ఘటనతో మృతురాలి నివాసం లో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు.
- Advertisement -